విశాలాంధ్ర- జె ఎన్ టి యుఏ: పివికెకె ఇంజివరింగ్ కళాశాలను మంగళవారం ఎన్ బి ఎ అక్రిడేషన్ బృందం కళాశాలలోని మౌళిక వసతులను, భవనాలను, వివిధ విభాగాల చెందిన ల్యాబొరేటును, సెమినార్ ను, వివిధ విభాగాలకు చెందిన విభాగాధిపతులతో పాటు అధ్యాపక బృందంను, నియామకాలు తరగతి గదులను కమిటీ చైర్మన్ ఆచార్య టి. ఎస్. మృత్యుంజయ క్షుణంగా పరిశీలించారు. పరిశీలన అనంతరం సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వ్యవస్థాపకుడు డా. పల్లె రఘునాథ్ రెడ్డి, చైర్మన్ పల్లె కిశోర్ , కళాశాల ప్రిన్సిపాల్ డా బండి రమేష్ బాబు, యాజమాన్య ప్రతినిధి శ్రీకాంత రెడ్డి, ప్రతికాధికారి ఆచార్య శ్రీనివాసులరెడ్డి, డైరెక్టర్ సింధూర్ రెడ్డి, ఎంబీఏ ప్రిన్సిపాల్ డా. ఏం. సుబ్బారావు, పాలిటెక్నికల్ కళాశాల ప్రిన్సిపాల్ వైభవ్ పాల్గొన్నారు.