Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు రైతులకు ఎంతో ఉపయోగకరం

బిజెపి నాయకులు

విశాలాంధ్ర – ధర్మవరం : ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు రైతులకు ఎంతగానో ఉపయోగకరమని ధర్మవరం అసెంబ్లీ కన్వీనర్ గోపాల్ రెడ్డి, మాజీ జాతీయ నాయకులు అంబటి సతీష్, జిల్లా ప్రధాన కార్యదర్శి సాకే ఓబులేష్, జింక చంద్రశేఖర్లు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం రాజస్థాన్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ,కిసాన్ సమాన్ నిధి 14 విడత నగదు జమ కిషన్ సమృద్ధి కేంద్రాల ఏర్పాటు సందర్భంగా రైతులను ఉద్దేశించి ఇచ్చిన ప్రసంగాన్ని అసెంబ్లీ కన్వీనర్ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో అందరూ వీక్షించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతే రాజన్న వాదనను బలపరుస్తూ, దేశవ్యాప్తంగా రైతుల సంక్షేమం కోసం నరేంద్ర మోడీ ఈ ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కేంద్రాల ద్వారా రైతులకు సంబంధించిన అన్ని రకాల సేవలు, ఒకే చోట అందించడం జరుగుతోందని తెలిపారు. రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు తక్కువ ధరకే లభించడం సంతోషదాయకమని తెలిపారు. భూసార పరీక్షలు నిర్వహించి, మంచి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడం జరుగుతోందని తెలిపారు. రైతులందరూ ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో చేనేత సెల్ రాష్ట్ర సభ్యులు గూండా పుల్లయ్య, అసెంబ్లీ కో కన్వీనర్ చట్టా నారాయణస్వామి, పట్టణ ప్రధాన కార్యదర్శి రాప్తాటి రాము, సోషల్ మీడియా కన్వీనర్ జల్లా కార్తీక్, పుట్లూరు నర్సిములు, భక్తవత్సలం, నారాయణస్వామి, భాస్కర్, మురళి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img