Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఆర్టీసీ ఉద్యోగులు

విశాలాంధ్ర- ధర్మవరం : ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వములో విలీనం చేసి వయోపరిమితి 62 సంవత్సరాలకు పెంచి పిఎఫ్ హైయర్ పెన్షన్ ద్వారా అధిక పెన్షన్ రావడానికి కృషిచేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ బుధవారం ధర్మవరం డిపో ఆర్టీసీ ఉద్యోగులు అందరూ కలిసి ముఖ్యమంత్రి చిత్రపటానికి డిపో మేనేజర్ మోతిలాల్ నాయక్ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం ఉద్యోగులు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చి దాదాపు 52,000 మంది ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలలో వెలుగులను నింపిన ముఖ్యమంత్రి కృషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇంచార్జ్ వెంకటేశులు, హెడ్ క్లర్కు ప్రేమ్ కుమార్, అకౌంటెంట్ ఓబులేసు, ఎంసీ. వెంకటేశ్వర్లు, యూనియన్ ప్రతినిధులు నాగార్జున రెడ్డి, మధుసూదన్, నాగేంద్ర, ఈశ్వర ప్రసాద్ సీనయ్య ముత్యాలప్ప గ్యారేజ్ అధ్యక్ష కార్యదర్శులతో పాటు యూనియన్ నాయకులు, డిపో కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img