Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

తెదేపా చేస్తున్నది బస్సుయాత్ర కాదు తుస్సు యాత్ర

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ శాసనసభ్యులు మాలగుండ్ల శంకర్ నారాయణ, అధ్యక్షతన గురువారం వారి క్యాంప్ కార్యాలయము నందు పాత్రికేయుల సమావేశం నిర్వహించి ఆయన ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మాట్లాడుతూ ఇటీవల తెలుగుదేశం పార్టీ మహానాడులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేసిన మేనిఫెస్టోలో మోసపూరిత వాగ్దానాలు ఉన్నాయని అనంతపురం జిల్లాలో ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టో ప్రజలలో ఒక అవగాహన కోసం బస్సు యాత్ర చేపట్టిన సందర్భంగా ప్రజలు లేక ప్రజలు నమ్మలేక ఆ బస్సు యాత్ర కాస్త తుస్సు యాత్రగా మారిందని ప్రతి నియోజకవర్గంలోనూ నాయకులకు భరోసా లేక వర్గాలుగా ఏర్పడి నడిబజారులు కొట్టుకోవడం జరుగుతుందని మొదట చంద్రబాబు నాయుడు వారి నాయకులకు భరోసా కల్పించే విధంగా చూసుకోవాలని ఎవరు బాధ్యత తీసుకొని ప్రవర్తించకుండా ప్రజలకు అవగాహన కల్పించటమేమిటిని పెనుకొండ నియోజకవర్గంలో వర్గపోరుతో కొట్టుకోవడం కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలో వర్గ పోరుతో కొట్టుకోవడం ఆఖరికి మడకశిర నియోజకవర్గం లో బస్సు యాత్రను ఆపివేయడం ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట దిగజారిపోయిందని మోసపూరిత వాగ్దానాలు ప్రజలు నమ్మే విధంగా లేరని ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుల పై దుమ్మెత్తి పోశారు మొదటగా ఏ ఒక్క నాయకునికి ఇంతవరకు టికెట్లు ఇస్తామని కానీ ఇవ్వమని కానీ చెప్పకుండా చేయించుకోవడం నాయకులని మోసం చేస్తున్న చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేయడని గ్యారెంటీ ఏమిటని కనీసం వారి యొక్క పార్టీ జెండా మోసే నాయకులకు గ్యారెంటీ లేక ఇబ్బందులు పడుతున్నారని వాటిని సరి చేసుకుంటే బాగుంటుందని హితవుపలికారు, ఈ కార్యక్రమంలో ఎంపీపీ గీత రామ్మోహన్ రెడ్డి, జడ్పిటిసి శ్రీరాములు, సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి, కన్వీనర్లు బాబు, నరసింహ, సునీల్, కొండల రాయుడు, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img