Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలంటే తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం రావాలి

జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కందికుంట
విశాలాంధ్ర -తనకల్లు : అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని చంద్రబాబు నాయుడు ను గెలిపించుకోవాల్సిన అవసరం మనందరిపై ఉందని కదిరి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. మండల పరిధిలోని గుంజువారిపల్లి గ్రామంలోతెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు స్ఫూర్తి ఆశయాలు ఆలోచన బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసశీ ప్రణాళికలు రూపొందించడమేనన్నారు గాడి తప్పిన ప్రభుత్వ పాలన సరిదిద్దుకోవాలంటే చంద్రబాబు అవసరం రాష్ట్రానికి ఉందన్నారు భావితరాల భవిష్యత్తు కోసం అహర్నిశలు పాటుపడే వ్యక్తి చంద్రబాబు అని గుర్తు చేశారు ఇక ఈ నియోజకవర్గంలో ఏ కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చిన అధికారం ఉన్నా లేకున్నా మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి కష్టనష్టాల్లో పాలుపంచుకుకుని మీ వెన్నంటే ఉంటానన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తండాలను పంచాయతీలుగా చేస్తే ఆ పంచాయతీలో నిధులను దారి మళ్లించిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. ఇదే ప్రాంతంలో భూమి కొనుగోలు పథకం ద్వారా పేద రైతులకు, ఎస్సీ రైతులకు 30 ఎకరాలు కొనుగోలు చేసి పంచిన ఘనత తెదేపా ప్రభుత్వానిదే అన్నారు. నాలుగున్నర సంవత్సరాలు కష్టనష్టాలను ఓర్చుకుని కేసులకు నెరవకుండా పార్టీ అభివృద్ధి కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తను మరువమని అన్ని వర్గాలకు సముచిత స్థానం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ రెడ్డి శేఖర్ రెడ్డి తెలుగు యువత అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ మాజీ కన్వీనర్ శంకర్ నాయుడు సీనియర్ నాయకులు ఆనంద రెడ్డి రాజారెడ్డి వెదురు శేఖర్ రెడ్డి జయ చంద్రారెడ్డి పీజీ మల్లికార్జున అరటికాయల రవి జనసేన అమర కార్తికేయ కొంచెపు నాగేంద్రప్రసాద్ వార్డ్ మెంబర్ దామోదర మహబూబ్ బాషా సోమ పాలెం నాగభూషణ ఓబులేసు అశోక్ బ్రహ్మానంద రెడ్డి హరి నాయక్ మహిళా అధ్యక్షురాలు తోట సరోజమ్మ శోభారాణి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img