Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

టీడీపీ శ్రేణులపై దాడి హేమమైన చర్య

చంద్రబాబు నాయుడి పర్యటనతో పెద్దిరెడ్డి అవినీతి బట్టబయలైంది

విశాలాంధ్ర – పెనుకొండ : పెనుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గురువారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత, మాట్లాడుతూ పుంగనూరులో తెదేపా శ్రేణులపై వైసీపీ దాడులు చేస్తున్నా పోలీసులు నిరోధించట్లేదు , విధుల్లో ఉన్న పోలీసులను సస్పెండ్ చేయాలి ,దాడికి డీజీపీ సమాధానం చెప్పాలి . జగన్ నుంచి గ్రామస్థాయి వరకు వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది.
వైసీపీ నేతలకు కళ్ల ముందు ఓటమి కనబడుతోంది . ఓడిపోతారనే అరాచకాలకు పాల్పడుతున్నారు, అవినీతి బట్టబయలైనందునే పెద్దిరెడ్డి దాడులు చేయించారు . దాడులకు టీడీపీ ఏనాడు భయపడలేదు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైసీపీ ప్రభుత్వాన్నీ హెచ్చరించిన దాడులకు పాల్పడిన వైసీపీ మూకలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో అరాచక పరిపాలన కొనసాగుతోంది ఈ అరాచక పాలనకు ముగింపు పలకడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారని కావున అవినీతిని బట్టబయలు చేయడానికి తెదేపా ప్రయత్నిస్తే వైసిపి అవినీతి చేయకుంటే దాడులు ఎందుకు చేస్తారని తెదేపా చెప్పకనే వైసిపి నాయకులు తప్పు చేశామని కప్పిపుచ్చుకోవడానికి ఈ దాడులు చేస్తున్నారని ఇలాంటి సంస్కృతి హేమమైన చర్య మంచిది కాదని ఆమె తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img