Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

నాయి బ్రాహ్మణుల సంక్షేమమే ప్రభుత్వము యొక్క లక్ష్యము

ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

విశాలాంధ్ర – ధర్మవరం : నాయి బ్రాహ్మణుల సంక్షేమమే ప్రభుత్వం యొక్క లక్ష్యము అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎల్సీకే పురములో ధన్వంతరి త్యాగరాజ ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్మించిన ధన్వంతరి త్యాగరాజ సంగీత కళాక్షేత్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి సంప్రదాయాలలో నాయి బ్రాహ్మణుల పాత్ర ఎంతో కీలకపాత్ర వహించిందని, వారి సంక్షేమానికి ఎమ్మెల్యేలతో పాటు ప్రభుత్వం కూడా వారి సమస్యలను దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. గతంలో ఆలయ ఏర్పాటు కోసం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ తో మాట్లాడి ఎల్సికేపురంలో స్థలాన్ని కేటాయించిన విషయాన్ని వారు గుర్తు చేశారు. అంతేకాకుండా ప్రముఖ ఆలయ పాలక మండలలో సభ్యులుగా నాయి బ్రాహ్మణులకు కూడా అవకాశం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కే దక్కిందని తెలిపారు. బార్బర్ షాపులు ఉన్న ప్రతి ఒక్కరికి జగనన్న చేదోడు ద్వారా ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు అందించడంతోపాటు ఉచిత విద్యుత్తును కూడా అందిస్తున్నామని తెలిపారు. తదుపరి నాయి బ్రాహ్మణులకు గుర్తింపు కార్డులను కూడా మంజూరు చేశామని తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. అనంతరం గుర్తింపు కార్డులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వేముల జయరాం రెడ్డి, కౌన్సిలర్లు మేడాపురం వెంకటేష్, గోరకాటి పురుషోత్తం రెడ్డి, చింత ఎల్లయ్య, సీనియర్ నాయకులు చాంద్ బాషా, ఉడుముల రామచంద్ర, రాయపాటి రామకృష్ణ, చాంద్ బాషా, ఆలయ కమిటీ అధ్యక్షులు మాల్వంతం రామచంద్ర, ఉపాధ్యక్షులు శివరాం, ఆంజనేయులు, సాయి, తిరుపతయ్య ,శ్రీనివాసులు, ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.-

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img