Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే విషయంలో మోసం చెసిన వైసీపీ ప్రభుత్వం…

విశాలాంధ్ర-గుంతకల్లు : రాష్ట్రంలో వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే విషయంలో వైయస్సార్సీపి ప్రభుత్వం మోసం చేసిందని టిడిపి వాల్మీకి సాధికార జిల్లా అధ్యక్షులు దాసరి ప్రతాప్ నాయుడు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.. రాష్ట్ర వాల్మీకి సాధికారిక అధ్యక్షుడు పూల నాగరాజు ఆదేశాల మేరకు శనివారం మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ క్యాంపు కార్యాలయంలో వాల్మీకి సాధికారిక సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ప్రతాప్ నాయడు మాట్లాడుతూ… రాష్ట్రంలోని వాల్మీకులకు వైయస్సార్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలను అక్రమాలను తెలియజేశారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే విషయమై వైయస్సార్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసపూరిత కుట్ర అని తెలిపారు. ఈ రాష్ట్రంలోని వాల్మీకులు బాగుపడాలంటే వాల్మీకుల అబివృద్దికి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు అదికారంలోకి వస్తేనే వాల్మీకులకు న్యాయం జరుగుతుందని తెలిపారు.వాల్మీకులందరిలో మేలుకొలుపు తెలుగుదేశం అధికారంలోకి తీసుకురావడానికి ప్రతిఒక్కరు కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ అధికార ప్రతినిధి పవన్ కుమార్ గౌడ్, జిల్లా వాల్మీకి సాధికారిక ప్రధాన కార్యదర్శి తలారి మస్తానప్ప, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కేశప్ప ,పట్టణ తెలుగు యువత అధ్యక్షులు వాల్మీకి రాము, బోయ చెన్నకేశవులు, బొట్టు శేఖర్, గడ్డం రవికుమార్, న్యాయవాదులు వలి ,ప్రవీణ్ కుమార్, టిడిపి జిల్లా కార్యదర్శి ఆటో ఖాజా,,రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకుడు జింకల జగన్నాథ్, ఫ్రూట్ మస్తాన్,వాల్మికి నందీశ్వర్, గిడ్డయ్య, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img