Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ట్రూ, ఆఫ్, పేరుతోపెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలి

విశాలాంధ్ర – ఆత్మకూరు : సిపిఐ, రైతు సంఘం,ఆత్మకూరు మండల కార్యదర్శి సనప నీళ్లు పాల రామకృష్ణ సిపిఐ,మండల సహాయ కార్యదర్శ బండారు శివఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, సిపిఎం ఎల్,,,, రైతు కూలీ సంఘం,,,, మండల నాయకుడు,హెచ్ ,హనుమంతు మాట్లాడుతూ ఆత్మకూరు మండలం లో విద్యుత్ సబ్ స్టేషన్, లైన్ మాన్, శ్రీరాములుకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత పాదయాత్రలో ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేముఅధికారంలో వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని రెండు వందల యూనిట్ల లోపు వారందరికీ ఉచిత విద్యుత్ అందిస్తామని నమ్మబలికిన జగన్ సర్కార్ 4. సంవత్సరాల్లో 7.సార్లు విద్యుత్ చార్జీలు పెంచి 20..వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపింది ఇటీవల విద్యుత్ చార్జీలు విపరీతంగా పెరిగాయి .రాష్ట్రంలో దాదాపు 1.89 లక్షల. (1. కోటి 89.లక్షల) మంది వినియోగ దారులకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల బిగింపు పేరుతో 13.500కోట్ల వృధా ఖర్చుకు రాష్ట్రప్రజలపై మరోమారు కరెంట్ చార్జీలు పెంచడానికి రాష్ట్రప్రభుత్వం సన్నద్ధం అవుతున్నది. వ్యవసాయ పంపు సెట్లు కు.మీటర్ల బిగించే కార్యక్రమం చేపట్టింది.దీన్ని ప్రజలు అందరు ముక్తకంఠంతో వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం ఈ విధానాన్ని వెంటనే మార్చుకోవాలి పరిష్కారం కొరకు సిపిఐ ఏపీ రైతు సంఘం. ఇతర ప్రజా సంఘాలతో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాప్తాడు నియోజకవర్గం ఉపాధ్యక్షుడు బి, రామాంజనేయులు, పాపం పల్లి శాఖ సెక్రెటరీ గోవిందు మహిళా సమైక్య మండల నాయకురాలు, నారాయణమ్మ, నల్లమ్మ, ఓబులేసు, తాతయ్య, లక్ష్మన్న, గోపాల్ నాయక్, వినోద్ నాయక్, నల్లప్ప, ఓబయ్య, ఏరి స్వామి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img