Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

దొంగతనం కేసులో ఇద్దరు అరెస్ట్..

నగదు, కారు స్వాధీనం.. రూరల్ ఎస్సై ప్రదీప్ కుమార్
విశాలాంధ్ర -ధర్మవరం : ఈనెల ఏడవ తేదీ రూరల్ పరిధిలోని రావులచెరువు గ్రామంలో సాకే ఆదినారాయణ ఇంటికి దొంగలు బీగం పగలగొట్టి బీరువాలోని 80000 రూపాయల నగదు దోచుకుని వెళ్లారు. కేవలం 14 రోజుల్లో ఈ కేసును రూరల్ పోలీసులు చేదించారు. ఈ సందర్భంగా రూరల్ పోలీస్ స్టేషన్లో రూరల్ ఎస్సై ప్రదీప్ కుమార్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 7న రావుల చెరువులో జరిగిన దొంగతనాన్ని సీరియస్ గా తీసుకొని, పలు బృందాలుగా వెళ్లి కేసులు చేదించడం జరిగిందని వారు తెలిపారు. బాధితుడు ఆదినారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోవడం జరిగిందని, తదుపరి గురువారం ఉదయం సిబ్బందితో పాటు చిగిచెర్ల గ్రామం పోవు దారిలో గొల్లపల్లి గ్రామం క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పై కేసులో ముద్దాయిలు అయిన రామాంజనేయులు.. కేతిరెడ్డి కాలనీ, ధర్మవరం. మరొకరు శేషం మణికుమార్ శాంతినగర్ ధర్మవరం టౌన్ లను విచారించగా దొంగతనం కేసును ఒప్పుకోవడం జరిగిందని తెలిపారు. వీరి వద్ద నుంచి 80 వేల రూపాయల నగదు, నేరం చేయడానికి ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకొని సీజ్ చేయడం జరిగిందన్నారు. ఈ కేసులో మూడవ ముద్దాయి అయినా గణేష్- గొట్లురూ గ్రామవాసినీ కూడా త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా డిఎస్పి శ్రీనివాసులు, రూరల్ సీఐ ఆరోహణరావు ఎస్సై ప్రదీప్ కుమార్ ను, సిబ్బంది.. జాకీర్ హుస్సేన్, షాకీర్, రఘు,వీరా, జ్యోతి నాగార్జున లను అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img