Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

మధ్యప్రదేశ్‌లో మరో ఆటవిక ఘటన..దళితుడి ముఖానికి మలం..

ఇటీవల కాలంలో అమాయక గిరిజనులు, ఆదివాసీలు, దళితులపై పలుచోట్ల ఇటీవల జరుగుతోన్న వరుస దాడులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల మధ్యప్రదేశ్‌లో గిరిజనుడిపై ఓ ప్రబుద్ధుడు మూత్రం పోసిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. తాజాగా, అదే అక్కడే అలాంటి మరో ఘటన చోటుచేసుకుంది. పొరపాటున గ్రీజు అంటుకోవడంతో రెచ్చిపోయిన ఓ వ్యక్తి… దళితుడి ముఖం, శరీరంపై మలం పూశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడ్ని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు.మధ్యప్రదేశ్ ఛతర్పూర్ జిల్లాలోని బికౌరా గ్రామంలో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలోని బికౌర గ్రామంలో డ్రైనేజీ నిర్మాణ పనులకు దశరథ్ అహిర్వార్ అనే దళిత కూలీ వెళ్లాడు. అతడు పనిచేస్తోన్న డ్రైనేజీకి సమీపంలోని చేతి పంపు వద్ద రాంకృపాల్ పటేల్ అనే వ్యక్తి స్నానం చేస్తున్నాడు. ఈ క్రమంలో అహిర్వార్ చేతికి ఉన్న గ్రీజు పొరపాటున రాంకృపాల్కు అంటింది. దీంతో రెచ్చిపోయిన రాంకృపాల్.. అతడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అనంతరం తాను స్నానం చేస్తున్న మగ్గుతో.. సమీపంలో ఉన్న మలాన్ని తీసుకువచ్చి.. దశరథ్ అహిర్వార్ తల, ముఖం, శరీరంపై పూశాడు. అక్కడితో ఆగకుండా కులం పేరుతో దూషణకు దిగాడు. ఈ విషయాన్ని గ్రామ పంచాయితీ దృష్టికి తీసుకెళ్తే.. తిరిగి బాధితుడిదే తప్పన్నట్టు వ్యవహరించింది. అతడికి రూ. 600 జరిమానా విధించింది. చివరకు బాధితుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై స్పందించిన సబ్-డివిజినల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ మన్మోహన్ సింగ్ భగేల్.. నిందితుడిపై ఎస్సీ/ ఎస్టీ చట్టంతో పాటు పలు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని చెప్పారు.ఇద్దరు వ్యక్తుల వయసు 40 నుంచి 45 మధ్య ఉంటుందని తెలిపారు. ఇక, మూత్రం విసర్జన బాధితుడ్ని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ కలిసి.. అతడికి పాదపూజ చేసి ఆ నీళ్లు నెత్తిపై చల్లుకున్న విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img