ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను సీబీఐ అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ బెయిల్పై ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చిన తరుణంలో.. ఆయన సుప్రీంకోర్టుకి వెళ్లారు. దానిపై ఇవాళ విచారణ జరగనుంది. ఈ సమయంలో కేజ్రీవాల్ని కోర్టులో విచారించి, ఆయనను అరెస్ట్ చేసేందుకు కావాల్సిన పత్రాలను రౌస్ ఎవెన్యూ కోర్టుకు సీబీఐ ఇవ్వడంతో అరెస్ట్ జరిగింది.