Friday, May 3, 2024
Friday, May 3, 2024

“ప్రజా దీవెన” కార్యక్రమంలో పర్యటిస్తున్న ఉప్పాల రాము హారిక

గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామం ఎన్నికల ప్రచారంలో భాగంగా “ప్రజా దీవెన” కార్యక్రమంలో పాల్గొని గడపగడపను సందర్శిస్తున్న పెడన నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి ఉప్పాల రాము కృష్ణా జిల్లా జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక _”ప్రజా దీవెన” కార్యక్రమం నిర్వహిస్తూ ప్రతి గడప గడపకూ వెళ్లి కరపత్రం పంపిణీ చేస్తూ ప్రతి ఒక్కరిని మర్యాదపూర్వకంగా కలిసి మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి పెడన నియోజకవర్గ శాసనసభ్యుడిగా నన్ను మరియు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యునిగా సింహాద్రి చంద్రశేఖర్ ని గెలిపించాలని కోరారు..ఈ కార్యక్రమంలో పెడన నియోజకవర్గ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img