Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వైఎస్సార్ భీమా పేదలకు వరం

విశాలాంధ్ర, పెద్దకడబూరు :వైఎస్సార్ భీమా పేదలకు వరం లాంటిదని వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని లక్ష్మీపేటలో నివాసం ఉంటున్న కోసిగి ముత్తమ్మ (48)అనే మహిళ గుండెపోటుతో మృతి చెందారు. ఈ సందర్భంగా వైసీపీ నేత రామ్మోహన్ రెడ్డి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పిసంచారు. గత రెండు సంవత్సరాల క్రితం భర్త రామలింగప్ప కరోనాతో మృతి చెందారన్నారు. అప్పటి నుంచి భర్త దిగులుతో అనారోగ్యానికి గురైందన్నారు. శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిపారు. తక్షణ సహాయం కింద 10 వేల రూపాయలు మట్టి ఖర్చులకు కుటుంబ సభ్యులకు అందజేశారు. మిగిలిన 90 వేల రూపాయలు మృతుని నామినీ ఖాతాకు జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ రామన్న, వెల్ఫేర్ అసిస్టెంట్ విజయలక్ష్మి, వాలంటీర్లు షబ్బీర్, గురు, మంజునాథ్, బాస్కర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img