ఎమ్మెల్యే జోగారావు
విశాలాంధ్ర,పార్వతీపురం:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యభివృద్ధిసంస్థ ఆద్వర్యంలో ఉపాధికల్పనలో భాగంగా పార్వతీపురం లోని శ్రీవెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లో ఈనెల 21న మెగాజాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు పార్వతీపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అలజంగి జోగా రావు తెలిపారు.బుధవారం ఎమ్మెల్యే పార్టీ కార్యలయంలో మెగా జాబ్ మేళా పోస్టర్లను ఆవిష్కరించారు .ఈమేళాకు 19 కంపెనీ ప్రతినిధులు( Iు, ూనARవీA, నజుAూున , దీAచీఖIచీG, వీAచీఖఖీAజుఖRIచీG , Aబ్శీఎశ్ీఱఙవ , Rవ్aఱశ్రీ ూజుజుూRూ ) హాజరవుతారన్నారు .ఈచక్కటి అవకాశాన్ని నిరోద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు .పదో తరగతి , ఇంటర్ , ఐటీఐ, డిప్లొమా,డిగ్రీ , పీజీ , బి.టెక్, ఎంబీఏ చదివిన అభ్యర్థులు అర్హులు అని వారు తమ వివరములు షషష.aజూంంసష.ఱఅ వెబ్ సైట్ నమోదు చేసుకోవాలని జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి సాయికుమార్ తెలిపారు . మరిన్నివివరాలకోసం6305110947, 6303493720,7993795796 నంబర్లును సంప్రదించాలన్నారు.