Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వైయస్సార్సీపి ప్రభుత్వానివి బోగస్ ప్రచారాలు..

బహుజన సమాజ్ పార్టీ ఇన్చార్జ్ సాకే వినయ్ కుమార్

విశాలాంధ్ర ధర్మవరం:: వైఎస్సార్సీపి ప్రభుత్వానివి బోగస్ ప్రచారాలు, తప్పుడు మాటలు అని ప్రజలు వీటిని నమ్మవద్దని ధర్మవరం బహుజన సమాజ్ పార్టీ ఇన్చార్జ్ సాకే వినయ్ కుమార్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ కార్యక్రమం కింద లోన్స్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం అని ప్రచారం మాత్రం జగన్ ప్రభుత్వాన్ని దా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా జగనన్న పథకాన్ని కింద మార్చేసి ఆయన ఏదో సబ్సిడీ ఇస్తున్నట్టు ప్రచారం చేసుకోవడం దారుణం అని తెలిపారు. వీటన్నింటినీ నమ్మడానికి ప్రజలు గొర్రెలు కాదని అన్ని విషయాలు తెలుసుకున్నారని, దళితులకు ఇంతవరకు ఒక్క లోను కూడా ఇవ్వలేదని 29 పథకాలు రద్దు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా మా యొక్క ఎస్సీ ఎస్టీ, బీసీ మైనారిటీల కార్పొరేషన్ లో ఇంతవరకు ఏ కులం వారికి కూడా డబ్బు ఇవ్వకుండా మా డబ్బులు అన్ని కేంద్రం ద్వారా వచ్చే నిధులు కూడా మీరు అమ్మఒడి, వసతి దీవెన, ఇలా రకరకాల పేర్లు పెట్టుకొని ప్రజల్ని బిక్షగాలను చేస్తున్నారని దుయ్యబట్టారు. అదేవిధంగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగుల ఆశలను, నిర్వీర్యం చేసి మెగా డీఎస్సీ అని చెప్పి నాటకమాటిన విషయం అందరికీ తెలుసులేనని తెలిపారు. రాబోయే కాలంలో బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వచ్చాక విద్య ,వైద్యం, ఉపాధి ఆత్మగౌరవం యొక్క విషయాల పైన దృష్టి పెడతామని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మోసాలు, నాటకాలను బిజెపి నాయకులు కూడా గుర్తించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img