Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

నేడే నవోదయ ప్రవేశ పరీక్షకు హాజరుకండి…

మండల విద్యాశాఖ అధికారులు గోపాల్ నాయక్, రాజేశ్వరి దేవి.
విశాలాంధ్ర ధర్మవరం:: నవోదయ ప్రవేశ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 20వ తేదీన జరుగుతున్నాయని, ఇందులో భాగంగా ధర్మవరం పట్టణంలోనీ కోర్టు రోడ్డు ప్రభుత్వ ఉన్నత పాఠశాల(వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా)సంజయ్ నగర్లోని బిఎస్ఆర్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో ఈ పరీక్షలు (రెండు పరీక్షా కేంద్రాలు మాత్రమే) నిర్వహించబడుతాయని మండల విద్యాశాఖ అధికారులు గోపాల్ నాయక్, రాజేశ్వరి దేవి తెలిపారు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులందరూ కూడా సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు. పరీక్షలు ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు జరుగుతాయని తెలిపారు.ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 240 మంది విద్యార్థులు, బిఎస్సార్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో 245 మంది విద్యార్థులు మొత్తం వెరసి 485 మంది ఈ పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. ఈ పరీక్షా కేంద్రాలలో అన్ని ఏర్పాట్లను జిల్లా ఉన్నతాధికారులు పూర్తి చేశారని తెలిపారు. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు గమనించి, తమ పిల్లలకు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేర్చాలని తెలిపారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img