Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

విద్యుత్ షాక్ తో గృహిణి మృతి

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని లక్ష్మీ చెన్నకేశవపురం కాలనీలో విద్యుదాఘాతంతో ముంతాజ్ బేగం (48) మృతి చెందింది. వన్ టౌన్ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దినచర్యలో భాగంగా వేడి నీటి కోసం బకెట్లో వేసిన హీటర్ను గమనించగా ముంతాజ్ బేగం బకెట్ను చేతితో తాకడంతో హఠాత్తుగా విద్యుదాఘాతంతో గురై అక్కడికక్కడే మృతి చెందిందని తెలిపారు. మృతురాలికి భర్త అస్లాం భాష ఇద్దరు కుమారులు ఒక కుమారుడు ఉన్నారని తెలిపారు. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img