Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

నిత్యవసరాల సరుకుల కేంద్రం ప్రారంభం

విశాలాంధ్ర -పెనుకొండ : నిత్యావసరాల ధరలు అధికంగా పెరుగుతున్నందున పెనుకొండ పట్టణం నందు రిటైల్ డీలర్స్ ఫుడ్ గ్రేయాన్ అస్సోసియేషన్ వారి తరపున సోనా మాసూరి బియ్యం 1కేజీ 44.00 రూపాయలు మరియు కంది పప్పు 1 కేజీ 135.00 రూపాయలు పంపిణి చేసే విధంగా పెనుకొండ పట్టణం మండల పరిషత్ ఆఫీస్ కాంప్లెక్స్ రూమ్ నంబరు 1 నందు ప్రేత్యేక కౌంటర్ సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రారంభం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రిటైల్ డిలర్ లు మరియు తసిల్డార్ .స్వర్ణ లత, పౌర సరఫరాల డిప్యుటీ తహసీల్దార్ ప్రభావతి, పాల్గొనడం జరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img