Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రోగులకు అన్నదానం చేయడం మా కర్తవ్యం…

వాసవి నారాయణ సేవా సమితి అధ్యక్షులు- ఓ వి. ప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం::(శ్రీ సత్య సాయి జిల్లా) ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు అన్నదానం చేయడం మా కర్తవ్యం అని వాసవి నారాయణ సేవా సమితి అధ్యక్షులు ఓ వి ప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వ ఆసుపత్రిలోని 300 మంది రోగులకు, సహాయకులకు భోజనమును పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో, వాసవి నారాయణ సేవా సమితి నేర్తుత్వంలో గత సంవత్సర కాలం నుంచి నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాన్ని దాతల సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నామని, నాటి దాతగా పిన్ను సుబ్రహ్మణ్యం వారి కుమారుడు దాతగా నిర్వహించడం పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటువంటి సేవా కార్యక్రమాలకు దాతలు ముందుకు రావాలని వారు కోరారు. తదుపరి ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ నజీర్, వైద్యులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు ఆర్యవైశ్య సంఘము వాసవి నారాయణ సేవాసమితి ఆధ్వర్యంలో వందలాది మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించట అభినందనీయమని తెలుపుతూ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విఆర్ఎల్ చలపతి, కుజేటి చలపతి, కృష్ణమూర్తి, ప్రసాదు, కాకుమాని విద్యాసాగర్, గర్రె బాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img