Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

రామోజీరావు మృతిపై సంతాపం తెలిపిన, పాత్రికేయులు, ఉద్యోగులు రాజకీయ నాయకులు

విశాలాంధ్ర, కదిరి.(శ్రీ సత్య సాయి జిల్లా):-ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు చిత్ర పటానికి పట్టణంలోని ఆర్ అండ్ బి బంగ్లా లో మహాజన జర్నలిస్ట్ ఫెడరేషన్ ,
సత్యసాయి జిల్లా అధ్యక్షులు ఎల్లం రాజు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. రామోజీరావు మృతి అత్యంత బాధాకరమని అయన లేని లోటు పత్రికా లోకానికే తీరని లోటని , భారతీయ జనతా పార్టీ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎమ్మెస్ పార్థసారథి, గంగాధర్ , టిడిపి నాయకులు డైమండ్ ఇర్ఫాన్, రాజశేఖర్ బాబు, ఉద్యోగ సంఘ నాయకులు, ఆనంద్ నాగరాజు, జర్నలిస్టు సంఘ నాయకులు , ఎల్లం రాజు, సోమశేఖర్ , శ్రీనివాసులు చలపతి ,లు పేర్కొన్నారు. రామోజీరావు లాంటి వ్యక్తి మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయని వారు గుర్తు చేశారు .. ఆయా రాష్ట్రాల్లో ప్రజల కోరిక మేరకు ఆయా ప్రాంతీయ బాషల్లో ఈనాడు దినపత్రిక తో పాటు ఈటీవీ ప్రసార మాధ్యమాలు , రామోజీ గ్రూప్ సంస్థలు,ప్రియా సంస్థల పేరుతో పచ్చళ్ళు, వంట నూనెలు, దేశంలోనే అత్యంత పర్యాటక కేంద్రంగా రామోజీ ఫిలింసిటీ వంటినీ స్థాపించారన్నారు.
ఆయన పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూర్చాలని వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img