Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

బీపీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. డిప్యూటీ డిఎంహెచ్వో సెల్వియా సాల్మాన్

విశాలాంధ్ర ధర్మవరం:: హైపర్ టెన్షన్ (బిపి) పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డిఎంఎల్ సాల్మాన్ తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం డివిజన్లోని మెడికల్ ఆఫీసర్లు, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ మాధవి ల ఆధ్వర్యంలో హైపర్ టెన్షన్ డే సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్. సెల్వియా సాల్మన్, డాక్టర్ మాధవి మాట్లాడుతూ బీపీ పట్ల ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య చికిత్సలను, సలహాలను పొందాలని తెలిపారు. ర్యాలీ అనంతరం ఆశా కార్యకర్తలకు, ఏఎన్ఎం లకు, ఎంఎల్ హెచ్పి లకు బీపీ ల గురించి వివరించారు. 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ 6 నెలలకు ఒకసారి బిపి చెక్ చేయించుకోవాలని, అదేవిధంగా ఆహార నియమాలు, వాకింగ్, ఇతర వ్యాయామాలు తప్పనిసరిగా చేస్తూ జీవన విధానాన్ని మార్చుకోవాలని తెలిపారు. దీని ద్వారా బీపీని నియంత్రించే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హరి, శ్రీనివాస్, యు పి ఎస్ సి డాక్టర్లు- శైలజ, సురేఖ, కిరణ్, శ్రావణి, శ్వేత, దర్శనమల వైద్యాధికారి పుష్పలత, హెల్త్ సూపర్వైజర్లు రాజశేఖరరెడ్డి, జైతున్ బి, ఎం ఎల్ హెచ్ పీలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img