Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

సేవా కార్యక్రమాలు మానవతా విలువలను పెంచుతాయి..

ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ నజీర్, శ్రీ సత్య సాయి సేవ సమితి నిర్వాహకులు

విశాలాంధ్ర ధర్మవరం:: సేవా కార్యక్రమాలు మానవతా విలువలను పెంచుతాయని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ నజీర్, శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 360 మందికి భోజనపు ప్యాకెట్లను వైద్యులు, సిస్టర్ల చేతులు మీదుగా పంపిణీ చేశామని శ్రీ సత్య సాయి సేవ సమితి నిర్వాహకులు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ భోజన పంపిణీ కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా స్వీట్ లను కూడా పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమానికి దాతగా కీర్తిశేషులు దాసరి తులసమ్మ భర్త వెంకట స్వామి వారి సహాయ సహకారాలతో నిర్వహించడం పట్ల వారు సంతోషాన్ని, కృతజ్ఞతలు తెలియజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని దాతల సహాయ సహకారంతో చేస్తున్నందుకు వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇటువంటి సేవా కార్యక్రమాలకు ఆసక్తిగల దాతలు ఎవరైనా ఉంటే సెల్ నెంబర్ 9966047044 గాని 903044065కు గాని సంప్రదించాలని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ నజీర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహణ రోగులకు వరంగా మారిందని, సుధీర ప్రాంతాల నుండి వచ్చు పేద ప్రజలకు ఈ భోజన పంపిణీ వారిని ఎంతో సంతృప్తిని కలిగిస్తుందని తెలిపారు. తదుపరి ఆసుపత్రి వైద్యులు నర్సులు, సిబ్బంది తరపున సూపర్డెంట్ శ్రీ సత్యసాయి సేవా సమితి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 27 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img