Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ప్రభుత్వ ఉద్యోగాలని నిరుద్యోగులతో చెలగాటం

మాటతప్పడం మడమ తిప్పడం జగన్ మోహన్ రెడ్డికే చెల్లు

తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ

విశాలాంధ్ర పెనుకొండ : పెనుకొండ పట్టణంలోని తెదేపా కార్యాలయం ముందు గురువారం తెదేపా రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి సవితమ్మ పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆమె మాట్లాడుతూ ఎన్నికలకు రెండునెలల ముందు డీఎస్సీ నోటిఫికేషన్ అంటూ ముఖ్యమంత్రి జగన్ సరికొత్త జగన్నాటకానికి తెరలేపారని విమర్శించారు. జగన్ అధికారం చేపట్టిన నాలుగేళ్ల 10 నెలల కాలంలో ఉపాధ్యాయుల భర్తీని పట్టించుకోకుండా ఇప్పుడు రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఎన్నికల ముందు హడావుడి చేస్తున్నారని అన్నారు. అబద్దాలు, మోసం, వంచనకు బ్రాండ్ అంబాసిడర్ అయిన జగన్. ఎన్నికల ముందు 23 వేల ఖాళీలు ఉన్నాయి, మెగా డీఎస్సీ ఇస్తా అన్నారని గుర్తు చేశారు. గిరిజన యువతకు ప్రత్యేక డీఎస్సీ అన్నారని ఇప్పుడు చివరకు ప్రజాగ్రహానికి గురై ఇంటికెళ్లే ముందు 6 వేల పోస్టులు భర్తీ చేస్తానంటున్నాడని అన్నారు. 2021 – 22 నాటికి ఏపీలో 50 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. 12,386 పాఠశాలలు ఒక్క ఉపాధ్యాయుడితోనే నడుస్తున్నాయని కేంద్రం పార్లమెంట్ సాక్షిగా చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా 18 వేల ఖాళీలు ఉన్నాయి కానీ 8,366 పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి బొత్స అసెంబ్లీలో సెలవిచ్చారు. ఇప్పుడు అందులో కూడా 2,366 పోస్టులు కోతపెట్టి 6 వేల పోస్టులకు నోటిఫికేషన్ అంటున్నారు. మూడు వారాల్లో ఎన్నికల నోటిఫికేషన్ పరీక్ష ఇంకెప్పుడుముఖ్యమంత్రి జగన్, విద్యామంత్రి బొత్స మాత్రం పూటకోమాట చెబుతూ చివరకు నిరుద్యోగులను నిండా ముంచేశారు. 2014-19 మధ్యలో రెండు మెగా డీఎస్సీలు ప్రకటించి 16,790 మంది నిరుద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపిన ఘనత చంద్రబాబు నాయుడుది. కేవలం ఎన్నికల కోసమే జగన్ ఇప్పుడు నోటిఫికేషన్‌ పేరుతో నిరుద్యోగుల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారుఎంతకాలం ఈ మోసపు వాగ్దానాలు ఇలా ఎన్నిరోజులు నిరుద్యోగులను ఇలా వంచనకు గురిచేస్తారు చిత్తశుద్ధి లేని ఇలాంటి జిమ్మిక్కులు ఆపి సర్దుకోండి.. జగన్ మోహన్ రెడ్డి అంటూ వైసీపీ ప్రభుత్వం పై ఆమె మండిపడ్డరు ఆమెతో పాటుగా తెదేపా నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img