విశాలాంధ్ర ధర్మవరం:: రాష్ట్రవ్యాప్తంగా టిడిపి కూటమి పెద్ద ఎత్తున గెలుపు రావడం పట్ల టిడిపి ఇన్చార్జ్ షాహీద్ తెలుగు యువత నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 11వ వార్డులో వారు సంబరాలను జరుపుకున్నారు. అదేవిధంగా ఆలయంలో పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమం పరిటాల శ్రీరామ్ ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగిందని తెలిపారు.