Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మా సమస్యలు పరిష్కరించేంతవరకు ఎంతటికైనా తాము సిద్ధము…

అంగన్వాడి అసోసియేషన్ సంఘం.
విశాలాంధ్ర ధర్మవరం::(శ్రీ సత్య సాయి జిల్లా) గత 19 రోజులుగా తాము తమ న్యాయమైన సమస్యల కోసం సమ్మె చేస్తూ ఉన్నా కూడా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని, మా సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు ఎంతటికైనా సిద్ధము అని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు పోతక్క, దీన, మాన్చాలిని దేవి,అనిత, కృష్ణవేణి, భువనేశ్వరి లలిత తెలిపారు. ఈ సందర్భంగా సమ్మెలో భాగంగా 19వ రోజున రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు అన్ని సచివాలయాల వద్ద నిరసనను తెలియజేసి డిమాండ్తో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలకు అంగన్వాడీ కార్యకర్తలుగా తాము నిరంతరం శ్రమిస్తున్నామని, అటువంటి మా విషయములో కనికరం లేకుండా కక్ష సాధింపులు చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవ వేతనం మాకొద్దు అని, కనీస వేతనం కావాలని వారు డిమాండ్ చేశారు.
మున్సిపల్ కార్మికుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి:: పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ముందు బాగాన గత కొన్ని రోజులుగా మున్సిపల్ కార్మికుల సమస్యల కొరకు సమ్మెను నిర్వహిస్తున్నారు. మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్యక్రమాలు గత 5 రోజులుగా వివిధ నిరసన కార్యక్రమాలు చేపట్టిన కూడా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని సంఘం నాయకులు పేర్కొన్నారు. వీరి సమ్మెకు సిఐటియు నాయకులు మద్దతు పలికారు. నల్ల బట్టలు వేసుకుని కార్మికులు తమ నిరసనను తెలిపారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు గడిచినా కూడా మా డిమాండ్లను తీర్చలేకపోవడం ఎంతో బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అయూబ్ ఖాన్ తోపాటు పలువురు నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img