Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

యువ న్యాయవాది సంపత్ కుమార్ దారుణ హత్య

కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఎన్ఎస్ యుఐ జాతీయ కార్యదర్శిగా విశేష సేవలు అందించిన వైనం.

ఈ దారుణ హత్యను తీవ్రంగా ఖండించిన న్యాయవాదులు

హత్య జరిగిన ఘటన స్థలానికి చేరుకున్న మాజీ పీసీసీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ శైలజనాథ్ తదితరులు.

దారుణ హత్య చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలనీ కుటుంబ సభ్యుల ఫిర్యాదు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వన్టౌన్ సిఐ సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసిన వైనం.

ధర్మవరంలో సంచలనం రేపిన న్యాయవాది హత్య

విశాలాంధ్ర ధర్మవరం:: హిందూపురం పట్టణానికి చెందిన న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఎం ఎస్ యు ఐ జాతీయ కార్యదర్శి, కేరళ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సంపత్ కుమార్ గురువారం దారుణ హత్యకు గురయ్యారు. ఈ దారుణ హత్య పట్టణంలో సంచలనం రేపింది. న్యాయవాది వృత్తి చేస్తూ కాంగ్రెస్ పార్టీకి మృతుడు సంపత్ కుమార్ విశేష సేవలు కూడా చేశారు. ధర్మవరం రెండవ చెరువు పక్కన దారుణంగా హత్య చేసి పడవేసిన దుండగులు, స్థానికుల సమాచారంతో ఎస్పీ…,డీఎస్పీ శ్రీనివాసులు, వన్ టౌన్ సీఐ సుబ్రహ్మణ్యం ఘటన స్థలానికి చేరుకొని హత్య జరిగినటువంటి వాటిపై ఆరా తీశారు. అనంతరం డాగ్ స్క్వార్డుతో విచారణ కూడా చేపట్టారు. ప్రాథమిక అంచనా ప్రకారం హిందూపురంలోని ఓ న్యాయవాది కు, మృతుడు సంపత్ కుమార్ కు గత కొన్ని నెలలుగా ఓ విషయంలో గొడవ జరిగేదని అంచనా. మృతుడు ధర్మవరం మండల పరిధిలోని ఏలుకుంట్ల, హిందూపురంలో న్యాయవాద వృత్తి చేస్తూ హిందూపురంలో నివసించేవాడు. ఈ హత్య ఎప్పుడు జరిగిందో కానీ!! అతి దారుణంగా తల పైన కొడవళ్లతో, గొడ్డలితో కొట్టడం జరిగింది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు స్నేహితులు, లాయర్లు తీవ్ర మనో వ్యాధులకు గురై బోరున విలపించారు. ఇంతటి దారుణంగా హత్య చేయడం పట్ల వారు తీవ్ర ఆందోళన చెందుతూ దుండగులను వెంటనే పట్టుకొని కఠిన శిక్షలు విధించేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు. ఈ దారుణ హత్య తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అభ్యర్థి రంగనాథ సత్యనారాయణ, పిసిసి అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ సాకే శైలజనాథ్, అనంతపురం డిసిసి అధ్యక్షులు బండపల్లి ప్రతాపరెడ్డి, కార్యకర్తలు లీడర్లు చేరుకొని తమ సంతాపం తెలుపుతూ, ఇంతటి దారుణ హత్య చాలా ఘోరమని తెలుపుతూ తీవ్రంగా ఖండించారు. ఈ దారుణ హత్యకు సంబంధించిన దుండగులను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. డాగ్ స్క్వార్డును కూడా డిఎస్పి శ్రీనివాసులు పిలిపించి తమదైన శైలిలో కూడా విచారణ చేపట్టారు. మొత్తం మీద కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. తదుపరి సంపత్ కుమార్ మృతదేహమును సవ పరీక్ష అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img