Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

గ్రామాభివృద్ధి తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం

ఎమ్మెల్యే బెందాళం అశోక్

విశాలాంధ్ర-కవిటి:మారుమూల గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని ఇచ్చాపురం నియోజకవర్గం శాసన సభ్యులు డాక్టర్ బెందాళం అశోక్ అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ మేరకు గురువారం మండలంలోని రాజపురం,చిన్న సహలాలపుట్టుగ గ్రామాలలో ఎంపీ లాడ్స్ నిధుల నుండి చెరో ఐదు లక్షల రూపాయలతో రెండు కమ్యూనిటీ భవనాలను ఎమ్మెల్యే అశోక్ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం సహలాలపుట్టుగ గ్రామం నుండి వై చైతన్య,హెచ్ భగవాన్,వై సారథి,బి త్రినాథ్, పి అర్జున్ తోపాటు సుమారుగా 50 కుటుంబాలు ఎమ్మెల్యే అశోక్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి.వీరికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ఎమ్మెల్యే అశోక్ మాట్లాడుతూ వైసిపి నిరంకుశ పాలనకు తుది ముట్టించేందుకు టిడిపి,బిజెపి, జనసేన పార్టీలు కలసి పోటీ చేస్తున్నాయని అన్నారు.జగన్ రెడ్డి పాలనలో ఆంధ్ర రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిందని ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్ర రాష్ట్రంగా మార్చారని విమర్శించారు.ఇవన్నీ గమనిస్తున్న ప్రజలు వైసిపి ప్రభుత్వం పట్ల విసుగు చెంది తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు హత్తి భీమారావు,మణి చంద్ర ప్రకాష్,సంతోష్ కుమార్ పట్నాయక్,బార్ల చిన్నబాబు, భీమారావు రౌల్లో, బాసుదేవ్ రౌల్లో,రంగా రౌల్లో,హేమాచలం,
మోహన్ రావు,సదానంద రౌల్లో,పుల్లట రాజు,పుల్లట సంతోష్,సనపల కామేష్,ఎర్ర బాసుదేవు ప్రధాన్, కడియాల వెంకటరావు,బెవర ఖగేస్,వాసు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img