జనసేన ప్రధాన కార్యదర్శి కోరుకొండ మూర్తి
విశాలాంధ్ర- భీమిలి నియోజవర్గం : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు భీమిలి ఇన్చార్జ్ సందీప్ పంచకర్ల పిలుపు తో2024 సార్వత్రిక ఎన్నికలు సందర్భంగా ఉమ్మడి ప్రజా ప్రభుత్వం ఏర్పడాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థులుభరత్ మతుకుమిల్లి గంటా శ్రీనివాస్ విజయం కోసం ఇన్ని రోజులు కష్టపడిన ప్రతి ఒక్క జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులకు, వీర మహిళలకు, తెలుగు మహిళలకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు అందరికీ ఆనందపురం మండల తరుపున జనసేన మండల ప్రధాన కార్యదర్శి కోరుకొండ మూర్తి ప్రతి ఒక్కరికిహృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.