Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

మాకు మంచి జరుగుతుంది : మేము ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తాం

నాకు ఏ బాబు వద్దు : జగన్ బాబు కావాలి

మహిళలు హారతిచ్చి:*ఆశీర్వదిస్తున్నారు

మంచి చేసేవారికి హారతులు ఇవ్వడం.

విజయనగరం జిల్లా. రాజాం.

తెలుగు ప్రజల సంస్కృతిలో భాగం
సంతకవిటి మండలంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్ధి డా. తలే. రాజేష్ , జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిరిపురపు. జగన్ మోహన్ రావు కు అడుగడుగున మంగళ వాయిద్యాలు,హారతులు, పూల దండలతో ఘనస్వాగతం పలుకుతున్నారు.సంతకవిటి మండలం సురవరం గ్రామంలో ఇంటింటి ప్రచారం చేస్తు, ప్రతీ గడపకు వెళ్ళి ఈ ఐదు సంవత్సరాలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించి
మే -13 th న జరగబోవు ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు పై మి అమూల్యమైన ఓటు వేసి వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి బెల్లాన.చంద్రశేఖర్ నీ, ఎమ్మెల్యే అభ్యర్ధి అయిన డా. తలే. రాజేష్ అనే నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్ధించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తలే.భద్రయ్య,ఎంపీపీ సిరిపురపు.మంజుల గారు,మండల పార్టీ అధ్యక్షులు గరుగుబెల్లీ . స్వామి నాయుడు,, జేసిఎస్ మండల కన్వీనర్ రాగోలు.రమేష్ నాయుడు, యూత్ పార్టీ అధ్యక్షులు వావిలపల్లి.రమణ , వ్యవసాయ మండలి అధ్యక్షులు రాజు,వైస్ ఎంపీపీ పండు. రాజగోపాల్ నాయుడు, మాజీ వైస్ ఎంపీపీ గుండ్రెటి.కేశరి, గంట.షణ్ముఖ రావు , పెద్ది.గోవింద రావు,ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపిటిసిలు నాయకులు,యువకులు,మహిళలు,మరియు మండల పరిధిలో గల సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, బూత్ స్థాయి కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img