విశాలాంధ్ర బ్యూరో – నెల్లూరు : నెల్లూరు నగరంలోని ఎం.సి.ఎస్. కళ్యాణ మండపంలో నగర శాసనసభ్యులు డాక్టర్ పి. అనీల్ కుమార్ నగర నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించి మొదటి నుండి వైఎస్. జగన్మోహన్రెడ్డితోనేవున్నానని,ఎప్పటికీ ఆయనతోనే పయనిస్తాననిఎంతమంది కట్టకట్టుకొని వచ్చినా నగర నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తల ఆశీస్సులతో 2024లో తిరిగి శాసనసభ్యుడిని అవుతానని తెలిపారు. ఈకార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.