Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

సజావుగా జరిగిన జవహర్ నవోదయ పరీక్షలు.. చీఫ్ సూపర్డెంట్ లు..

విశాలాంధ్ర ధర్మవరం::(శ్రీ సత్యసాయి జిల్లా) పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సంజయ్ నగర్ లోని బిఎస్సార్ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షలు సజావుగా జరిగాయని పరీక్షల చీఫ్ సూపెర్డెంట్లు రాంప్రసాద్ శైలజా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొత్తం రెండు కేంద్రాలలో 485 మంది కు గాను 359 మంది మాత్రమే విద్యార్థులు హాజరు కావడం జరిగిందని, 74 శాతం నమోదు కావడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2 40 మందికి గాను 177 మంది హాజరైనారని, బి ఎస్ ఆర్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో 245 మందికి 182 మంది హాజరు కావడం జరిగిందని తెలిపారు. శ్రీ సత్య సాయి జిల్లా ఎస్సీ వెల్ఫేర్ జిల్లా అధికారి 2 కేంద్రాలలో తనిఖీలు చేయడం జరిగిందని తెలిపారు. ఎక్కడా ఎటువంటి పొరపాటు జరగలేదని వారు సంతృప్తిని వ్యక్తం చేశారని తెలిపారు. రెండు పరీక్షా కేంద్రాలలో 20 గదులలో ఈ పరీక్షలను నిర్వహించడం జరిగిందన్నారు. ఉదయం 11:30 గంటల నుండి మధ్యాహ్నం ఒకటిన్నర గంట వరకు పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న వారికి ఈ జవహర్ నవోదయ పాఠశాలల్లో ఆరవ తరగతి ప్రవేశానికి ఈ పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img