Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

నేటి నుంచి వాలంటరీర్లకు వందనం కార్యక్రమం ద్వారా సత్కారం

విశాలాంధ్ర, సీతానగరం: మండలంలోని 21గ్రామ సచివాలయం పరిధిలోని 314మంది వాలంటరీర్లకు వందనం కార్యక్రమం ద్వారా సత్కరించడం జరుగుతుందని ఎంపిడిఓ ఎంఈశ్వర రావు తెలిపారు. నేడు శుక్రవారం మండలంలోని తామరఖండి, బగ్గందొర వలస, గెడ్డలుప్పి గ్రామ సచివాలయం పరిధిలోని వాలంటీర్లను తామరఖండిలో సత్కారం చేయడం జరుగుతుందని, ఎమ్మెల్యే జోగారావు ముఖ్య అతిథిగా, ఎంపిపి, జెడ్పీటిసి తదితర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ఇదిలా ఉండగా మండలంలోని ఇద్దరు సేవావజ్రకు ఎంపికయ్యారని తెలిపారు. గాదెలవలస గ్రామానికి చెందిన బొన్నాడ సీతంనాయుడు, బూర్జకు చెందిన కోరిపల్లి లక్ష్మిలకు సేవావజ్ర ద్వారా 45వేల రూపాయల నగదుతో పాటు సత్కారం చేయడం జరుగుతోందని తెలిపారు.
చినభోగిలి, వెంకటపురం, బల్ల కృష్ణా పురం, గుచ్చిమి, సూరంపేట గ్రామ పంచాయతీలకు చెందిన ఆచంటి భాగ్య లక్ష్మి, తోట రమణ, కొండూరు అశోక్, పెంకి సుకుమార్, మరడాన లక్ష్మిలు సేవా రత్నలకు ఎంపిక కాగా వారికి ఒక్కొక్కరికి 30వేల రూపాయల నగదుతో పాటు సత్కారం చేయడం జరుగుతోందని తెలిపారు. మిగిలిన 307మంది వాలంటీర్లను సేవామిత్ర ద్వారా 15వేల రూపాయల నగదుతో పాటు సత్కారం చేయడం జరుగుతోందని తెలిపారు. ఇదిలా ఉండగా మండలంలోని నిర్మాణం పూర్తయిన తామరఖండి సచివాలయం భవనం శుక్రవారంనాడు, పెదబోగిలి-1, పెదబోగీలి -2 సచివాలయ భవనాలు శనివారం ఎమ్మెల్యే జోగారావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభం చేస్తారని ఎంపిడిఓ ఈశ్వరరావు తెలిపారు.ఈకార్యక్రమంలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img