Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అధిష్టాన నిర్ణయమే శిరోదార్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలి

సర్పంచ్ రమణమ్మ

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- అధిష్టానం నిర్ణయమే శిరోధార్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని కిటుముల సర్పంచ్ గెమ్మేల రమణమ్మ అన్నారు. గ్రామపంచాయతీ లో సచివాలయం సిబ్బంది, వాలంటీర్స్, గ్రుహ సారథులు, ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధిష్టానం నిర్ణయమే శిరోదార్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలన్నారు. గృహ సారథులు, నాయకులు, కార్యకర్తలు జగనన్నను మరలా ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టిన వాటికి లొంగకుండా వైకాపా ప్రభుత్వంలో ఇంటింటికి అందుతున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలను ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. అంతిమంగా అధిష్టానం నిర్ణయమే శిరోదార్డ్యంగా పార్టీ టిక్కెట్లు ఎవరికి కేటాయించిన వైసీపీ గెలుపే లక్ష్యంగా సమన్వయంతో పనిచేసి రాష్ట్రంలో 175 స్థానాలకు 175 స్థానాలు వైసిపి కైవసం చేసుకునే విధంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని హామీ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకార్ డైరెక్టర్ లోవ రాజు మాట్లాడుతూ పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను అందించిన ఏకైక ప్రభుత్వం వైకాపా అన్నారు. జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాలు కార్యక్రమం ప్రతి ఒక్క కుటుంబానికి వరమన్నారు. పథకాలు అందుకున్న ప్రతి కుటుంబం మరలా వైకాపాను అధికారం లోకి రావాలని ఎదురు చూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు వనము పోతురాజు, సుర్ల అప్పారావు, గృహ సారథులు, సచివాలయ సిబ్బంది వాలంటీర్లు, నాయకులు, కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శి శివ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img