Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రైతు సంక్షేమానికి రైతు భరోసా కేంద్రాలు

ఎమ్మెల్యే వాసు బాబు
ఫోటో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
విశాలాంధ్ర- ఉంగుటూరు ( ఏలూరు జిల్లా): ప్రతి రైతుకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సకాలం లో అందించడానికి రైతు భరోసా కేంద్రాలు ఉపయోగపడతాయని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసు బాబు అన్నారు. బుధవారం ఉంగుటూరు మండలం నాచుగుంట శివారు యర్రమళ్ళ గ్రామంలో రూ.23.94 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసు బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు నాచుగుంట సర్పంచి ఏలేటి సునీత సురేష్ బాబు అధ్యక్షత వహించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమం అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి ఏలేటి సునీత సురేష్ బాబు, ఉంగుటూరు ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి, జడ్పిటిసి సభ్యులు కోరిపల్లి జయలక్ష్మి, మండల వైసీపీ కన్వీనర్ మరడ వెంకట మంగారావు,అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img