Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

తాడేపల్లిగూడెం బహిరంగ సభ విజయవంతం చేయండి

తేదేపా ఎస్ సి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాలా బాలాజీ

ఏలూరు: నేడు తాడేపల్లిగూడెంలో జరగబోయే బహిరంగ సభను విజయవంతం చేయాలని
తేదేపా ఎస్ సి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాలా బాలాజీ పిలుపునిచ్చారు. స్థానిక టిడిపి మూడవ డివిజన్ కార్యాలయంలో బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లు,సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి కుంటు పడిందని విమర్శించారు. ఉద్యోగ కల్పన లేక యువత మద్యం, డ్రగ్స్, గంజాయి బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వెలిబుచ్చారు.
జగన్ పాలనలో మద్యం రేట్లను మూడు రెట్లు పెంచి నాసిరకం మద్యంతో లక్ష కోట్ల ఆదాయం తాడేపల్లి ప్యాలెస్ కు మళ్లించాడని ఆరోపించారు. అత్యాచారాలు, నేరాలు పెరిగి పోయాయన్నారు.రాష్ట్రంలో నాలుగు లక్షల బెల్టుషాపులు, మొబైల్ షాపులతో మద్యం అక్రమ వ్యాపారం యదేచ్ఛగా కొనసాగుతుందన్నారు.
సంపూర్ణ మద్యనిషేధం చేస్తానని గత ఎన్నికల్లో వాగ్ధానం చేసిన జగన్అధికారంలోకి వచ్చిన తర్వాత
మద్యం విక్రయాలను ఒక ఉద్యమంలా చేపట్టాడని ఎద్దేవా చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మూడురెట్లు ధరలు పెంచి మద్యంపై వచ్చే ఆదాయం తాకట్టు పెట్టి సుమారు రూ.40
వేల కోట్లు అప్పుతెచ్చాడని ఆరోపించారు. రాబోయే 25 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం
మద్యం ద్వారా వచ్చే ఆదాయంతోనే అప్పులు తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. మహిళల మాంగల్యాలు నిలవాలంటే జగన్ పోవాలి, చంద్రబాబు రావాలని ఇందుకోసం ప్రతి టిడిపి కార్యకర్త, జన సైనికులు ఎన్నికలలో అలుపెరగకుండా శ్రమించి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టిడిపి మూడవ డివిజన్ అధ్యక్షులు చనపతి వెంకటరమణ, నాగు, యు. రూపేష్, పట్నాల మోహన్, సరిపల్లి పెద్దిరాజు, బోను లోకేష్, రవి, వీర బత్తిన రత్న తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img