Monday, May 20, 2024
Monday, May 20, 2024

గోట్టిపల్లిలో జగనన్న సురక్ష

విశాఖ జిల్లా విశాలాంధ్ర ఆనందపురం

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేదలందరికీ వైద్యం అందుబాటులో ఉండాలని ధ్యేయం తో తలపెట్టిన జగనన్న సురక్ష- 2 శుక్రవారం గొట్టిపల్లి గ్రామపంచాయతీలో జరిగింది. సుమారుగా 324 మంది రోగులు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి రోగులకు మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎన్ అప్పలనాయుడు, డిహెచ్ఎంఓ జగదీశ్వరరావు, నోడల్ అధికారి ఉమావతి,పిహెచ్సి వైద్యాధికారి గంగు నాయుడు, సాంబమూర్తి, విశాఖ జిల్లా యువజన విభాగం కార్యదర్శి ఇల్లాపు వెంకట జగన్, సర్పంచ్ జగదీశ్వరరావు, సెక్రెటరీ సురేష్, బి సూరి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img