Monday, May 20, 2024
Monday, May 20, 2024

అట్టహాసంగా జై భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి బైపల్లి నామినేషన్


టెక్కలి సబ్ కలెక్టర్ కు నామినేషన్ పత్రాలు అందజేత.

విశాలాంధ్ర సంతబొమ్మాళి.(శ్రీకాకుళం) : జై భారత్ నేషనల్ పార్టీకి చెందిన టెక్కలి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బైపల్లి పరామేశ్వరరావు బుధవారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలు సెట్ ను టెక్కలి సబ్ కలెక్టర్ నూరులు క్వమర్ కు అందజేసారు. సబ్ కలెక్టర్ నామినేషన్ దాఖలు చేసినట్లు పత్రాన్ని ఎమ్మేల్యే అభ్యర్ధి పరమేశ్వరరావు చదివించారు. నామినేషన్ దాఖలు చెసే ముందు సంతబొమ్మాళి పాలేశ్వర ఆలయము లో ముందుగా పూజలు చేశారు
నామినేషన్ కు వెళ్ళేటపుడు అతని స్నేహితులు, అభిమానులు, జై భారత్ నేషనల్ పార్టీ యువసేన, ప్రజలు అతనితో ఉన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img