Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పేదలకు పట్టాలిప్పించిన ఘనత సీపీఐదే..

డంపింగ్ యార్డ్ తరలింపు మా లక్ష్యం…

అసెంబ్లీలో నోరు మెదపని అనంత

అవినీతి అనంత వెంకట్రామిరెడ్డి ని గద్దె దింపాలి

  • సీపీఐ అనంత అర్బన్ అభ్యర్థి సీ జాఫర్

విశాలాంధ్ర -అనంతపురం (వైద్యం) : గత ఐదు సంవత్సరాలుగా ప్రజల సమస్యల పట్ల ఏరోజు అసెంబ్లీలో నోరు మెదపని వ్యక్తి వైకాపా అనంత అర్బన్ అభ్యర్థి అనంత వెంకట్రామిరెడ్డి అని ఇండియా కూటమి భాగంగా సీపీఐ అనంత అర్బన్ అభ్యర్థి సీ జాఫర్ పేర్కొన్నారు. సోమవారం ఇండియా కూటమి ఆధ్వర్యంలో సీపీఐ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమా నగర్, తదితర ప్రాంతాల్లో జోరుగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ అనంత అర్బన్ అభ్యర్థి సి. జాఫర్ మాట్లాడుతూ… ప్రజల సమస్యలను తీర్చడానికి అసెంబ్లీలో అనంత వెంకట్రామిరెడ్డి చర్చించిన పాపాన పోలేదన్నారు. ప్రతినిత్యము సీపీఐ పార్టీ ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఉద్యమం జరపడం జరిగిందన్నారు. సీపీఐ పార్టీ తరఫున అర్హులైన పేద కుటుంబాలకు పట్టాలిప్పించిన ఘనత ఒక సీపీఐ పార్టీకే ఉందన్నారు. పీఏబీఆర్ టీఎంసీ నీళ్ల కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగిందన్నారు. మెడికల్ కళాశాల రావడానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో ఉద్యమం చేసి సాధించుకోవడం జరిగిందన్నారు. గతంలో వైకాపా అధికారంలో రాగానే మూడు నెలల్లోనే డంపింగ్ యార్డ్ ను మారుస్తామని అనంత వెంకట్రామిరెడ్డి చెప్పడం జరిగిందన్నారు. 1937 సంవత్సరంలో బ్రిటిష్ కాలంలోనే డంపింగ్ యార్డ్ మొదలుపెట్టడం జరిగిందన్నారు. వైకాపా ప్రభుత్వం తరలించకపోగా డంపింగ్ యార్డ్ ఎరువుగా మారుస్తామంటూ ఒకసారి టెండర్ 28 కోట్లు, మరోసారి 8 కోట్లు టెండర్ కి పిలిచి ఎరువుగా మారుస్తామని చెప్పడం జరిగిందన్నారు. కాంట్రాక్టర్ తోటి ఎమ్మెల్యే లోపకాయ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందన్నారు. అనంత నగరంలో పచ్చదనం కోసం ఒక మొక్క 500 ఉండగా దానిని పదివేల రూపాయలుగా మార్చుకొని అవినీతికీ పాల్పడ్డారన్నారు. కుక్కల పేరు మీద మూడు కోట్ల రూపాయలు అవినీతి జరిగిందన్నారు. సిపిఐ పార్టీ కంకి కొడవలి గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి అయిన వి. మల్లికార్జున గుర్తుకు ఓటు వేసి బలపరచాలన్నారు. సీపీఐ పార్టీ అధికారంలోకి వస్తే డబ్బింగ్ యాడ్ ను ముద్దుల పురం వద్ద ఉన్న 18 ఎకరాల స్థలంలో మార్చడమే మా లక్ష్యం అన్నారు. పురాతనమైన జడ్జి బంగ్లాను జనాతనమైన మౌలిక సదుపాయాలతో నిర్మాణం చేపడతామన్నారు. కాంగ్రెస్ సీపీఐ ఇండియా కూటమి అభ్యర్థులను అమూల్యమైన ఓటు ద్వారా గెలిపించాలని కోరారు. సీపీఐ జిల్లా సవాయకారదర్శి పి. నారాయణస్వామి,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జే. రాజారెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యులు సీపీఐ నగర్ కార్యదర్శి శ్రీరాములు,బి.కేశవరెడ్డి,సి.లింగమయ్య,పి. రామకృష్ణ, సీపీఐ నగర సహాయ కార్యదర్శి బి.రమణ జి.సంతోష్ ఏ ఐ యఫ్ జిల్లా కార్యదర్శి,ఎస్. రాజేష్ ఏ ఐ టి యూ సి జిల్లా అధ్యక్షుడు,నాగరాజు.. సీపీఐ నగర సహాయ కార్యదర్శి అల్లి పీర నగర కార్యవర్గ సభ్యులు ఎలుట్ల నారాయణ స్వామి, రజాక్,చందు బాషా, గాధి లింగంప్పా వి.కె.కృష్ణుడు, సుందర్ రాజు,మున్నా, రాజు కాంగ్రెస్ నాయకులు హేమలత, పృథ్వి ఏఐ వై ఎఫ్,ఏ.ఐ.ఎస్.ఎఫ్. సీపీఐ మైనార్టీ నాయకులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img