Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఘనంగా కార్మికుల దినోత్సవం మేడే వేడుకలు

4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలి ..సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేయాలి ..కార్మిక చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి

విశాలాంధ్ర-విజయనగరం టౌన్ : కార్మికుల దినోత్సవం మే డే సందర్భంగా ఏఐటీయూసీ (ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్) ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఉదయం ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ సంఘం ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ ఆపీసు వద్ద ఏ ఐ టి యు సి జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ , అధ్యక్షులు ఎస్ రంగరాజు జెండా ఆవిష్క రించారు. అనంతరం వారు మాట్లాడుతూ 18 గంటల పండుగ నుండి 8 గంటల పని దినాలు తీసుకొచ్చిన చరిత్ర కార్మిక సంఘాలకు ఉందని, ఈ పని గంటల్లో అమల కొరకు ఎంతోమంది అమరవీరుల ప్రాణ త్యాగం చేసిన ఘనమైనచరిత్ర మేడే ఉందని, అలాంటిది మరలా పని గంటలు పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని, 44 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ అమలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుందని కార్మిక చట్టాల అమలు జరగాలంటే కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్ లో మాత్రం కనీస సెలవులు మంజూరు చేయకుండా అధికారులు కార్మికులపై తీవ్రత ఒత్తిడిలు తీసుకొస్తున్నారని, కార్మికులకు సెలవులు ఉన్నా పూర్తిస్థాయిలో సెలవులు మంజూరు చేయకుండా ఒక పూట మాత్రమే సెలవు మంజూరు చేస్తున్నారని, కార్మికులపై వెట్టి చాకిరి వేధింపులు ఎక్కువవుతున్నాయని, అవి తక్షణమేమానుకోవాలని, కార్మికుల హక్కులను కాల రాస్తే సహించేదే లేదని హెచ్చరించారు. కార్మికులకు పూర్తి స్థాయిలో సెలవులు మంజూరు చేయక పోతే కార్మికులను స్తంభింపజేసి ఉద్యమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ కార్మికులు జె కామేష్, పొడుగు రామకృష్ణ, చిరంజీవి ,దలై శీను తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img