Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అక్రమంగా సొమ్ము చేసుకున్న అధికార పార్టీ నాయకులు

విశాలాంధ్ర-రాయదుర్గం : అమాయక ప్రజలు రైతు భూమిని తక్కువ ధరకే లబ్ధిదారుల నుండి కొనుగోలు చేసి అధిక ధర ప్రభుత్వానికే అమ్మి రైతులను మోసం చేసిన నాయకులను వదిలే ప్రసక్తే లేదంటూ బీఎస్పీ పార్టీ అభ్యర్థి చిందునూరు నాగరాజు మండిపడ్డారు రాయదుర్గం పట్టణంలోని బీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. బీఎస్పీ పార్టీ అభ్యర్థి చిందనూరు నాగరాజు మాట్లాడుతూ బీటీపీ లే అవుట్ లో జరిగిన భూమి కొనుగోలు రాజకీయ నాయకులు స్కాము ఆధారాలతో సహా మీడియా సమావేశంలో చూపించారు.
సర్వే నంబర్ 36-A. 4.52 నాలుగున్నర ఎకరాల భూమిని ప్రభుత్వనికి ఒక కోటి యాభై లక్షల రూపాయలకు ఇచ్చి లబ్ధిదారులకు కేవలం 36 ముప్పై ఆరు లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చారని ఆవేద వ్యక్తం చేశారు. మిగిలిన ఒక కోటి 21లక్షల రూపాయలు ప్రజా ప్రతి నిది ఇంటికి, ముట్ట చెప్పారని ఆ మొత్తాన్ని లబ్ధిదారులకు అందించేదుకు సిట్టింగ్ జర్జ్ తో కమిటీ త్వరలోనే వేస్తామన్నారు.ఎంతటి వారినైనా సరే ఇస్కాము చేసిన వారిని వదిలి పెట్టేదే ప్రసక్తే లేదన్నారు .నోటు తీసుకొని ఓటు వేస్తే మీ దగ్గర నుంచి లాక్కొని మీకే ఇస్తున్నారు తస్మాత్ జాగ్రత్త ఓటరు మహాశయులకు విజ్ఞప్తి చేశారు. బీఎస్పీ పార్టీ ని గెలిపించండి మీకు అండగా నేను నిలబడతానన్నారు అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తానన్నారు
నవరత్నాలు పేదలందరికి ఇల్లు పథకంలో బీటీపీ లే అవుట్ లో జరిగింది స్క్యం ఆధారాలతో సహా బయట పెడుతున్నాను, సిట్టింగ్ జర్జ్ తో విచారణ కమిటీ ఏర్పాటు చేసి లబ్దిదారులకు అందవలసిన సొమ్ము చెల్లించే రకంగా న్యాయం చేస్తామన్నారు అక్రమంగా ప్రజా ప్రతి నిది ఇ, ఆధారాలతో సహా విలేకరులకు ఆధారాలు చూపించారు
అమాయక ప్రజల భూమిని అక్రమంగా సొమ్ము చేసుకున్న అధికార పార్టీ నాయకుల నుండి లబ్ధిదారులకు అందించడం బహుజన సమాజ్ పార్టీ చేసి మొదటి కర్తవ్యం ఇలాంటివి ఎక్కడైనా అన్యాయం నియోజకవర్గం లో జరిగితే బహుజన పార్టీ నాయకులకు అధికారులకు బుద్ధి చెప్పడమే తమ లక్ష్యం అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img