Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

శాంతి భద్రతలపై విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు

ఎస్సై అరుణ్ కిరణ్

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) : – రాజకీయ పార్టీల నాయకులు శాంతి భద్రతలపై విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై అరుణ్ కిరణ్ అన్నారు. ఆదివారం తెదేపా, జనసేన, బిజెపి కూటమి నాయకులు, వైకాపా నాయకులతో వేరువేరుగా సమావేశం నిర్వహించి, కౌన్సిలింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ పార్లమెంట్, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మండలంలో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించడం జరిగిందన్నారు. జూన్ 4వ తేదీ వరకు రాజకీయ నాయకులు ఎక్కడా ఎటువంటి అల్లర్లు సృష్టించకుండా ఉండాలనీ సూచించారు. అల్లర్లు సృష్టించి, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకొని ఎన్నికల నియమావళి దృష్టిలో పెట్టుకొని కేసులు నమోదు చేయవలసి ఉంటుందని, దీంతో ప్రతి ఎన్నికల నాడు కేసులు నమోదైన నాయకులపై బైండోవర్ కేసులు నమోదు చేస్తామన్నారు. జూన్ 4వ తారీకు వరకు చింతపల్లి మండలం ప్రశాంతంగా ఉండేందుకు సహకరించాలని తెదేపా, జనసేన, బిజెపి, వైకాపా పార్టీల నాయకులకు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img