విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి అన్నదాన ట్రస్ట్కు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (ఎల్బీఎఫ్) అడ్వైజరీ సర్వీసెస్సంస్థవారు లక్షా వెయ్యి నూట పదహారు రూపాయల విరాళాన్ని అందజేశారు. సంస్థ చైర్మన్ దుర్గాప్రసాద్, సీఈవో శివాని, వారి కుటుంబ సభ్యులు, కృష్ణాజిల్లా బ్రాంచ్ మేనేజర్ ఎన్ఎస్. రామాంజనేయులు, హెడ్ ఆఫీస్ బ్రాంచ్ మేనేజర్ ఎపీ కేశవరావు, ఇన్చార్జ్ సురేష్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.