విశాలాంధ్ర -రాయదుర్గం: సంబరాలకు ప్రజల సిద్ధంగా ఉండాలని వైసిపి పతనాన్ని చూసేందుకు రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తోంది. వైసీపీ నేతల విజయోత్సవ ప్రకటనల్ని జూన్ 4 విజయోత్సవ సంబరాలకు ప్రజలుసిద్ధంగాఉండాలి ప్రెస్ నోట్ ద్వారా యువ నాయకులు స్టీల్ ప్లాంట్ సాధన కమిటీ అధ్యక్షులు బి ఎం నాదల్ పిలుపునిచ్చారు. జూన్ 4న వెలువడే ఫలితాల్లో వైసీపీకి 175 సీట్లు వస్తాయంటూ వైసీపీ మంత్రులు రోజుకుక్కరు మాట్లాడడం పై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఐ ప్యాక్ పేడ్ ఆర్టిస్టులు.వైసిపి నిరంకుశ పాలనపై తమ కోపాన్ని ప్రజలు ఓట్ల రూపంలో తీర్చుకున్నారని పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డి దగ్గర నుంచి మంత్రులు శాసనసభ్యులు చేస్తున్న గెలుప విషయం రాష్ట్రంలో ఏ చిన్న పిల్లవాడిని అడిగిన చెబుతున్నారు. వైసిపి ఓటమి తప్పదు అంటూ పూర్తి నైరాస్యంలో మునిగిపోయిన కార్యకర్తల్లో కాస్త మనో ధైర్యాన్ని నింపేందుకే వైసిపి నేతలు ఇలా దింపుడు కళ్లెం ఆశల్ని రేకెత్తిస్తున్నారంటూ ప్రజలు టిడిపి జనసేన బిజెపి కూటమికి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కూటమి గెలుపులో యువత పాత్ర కీలకంగా మారిందన్నారు. ఎన్నికల సమయంలో అరాచకాలు సృష్టించాలన్న వైసిపి దుర్మార్గ ఆలోచనలకు అడ్డుగో దగా నిలిచింది యువ కార్యకర్తలే వాక్యాన్ని ఇచ్చారు.మూడు పార్టీల పోరాటమతో రికార్డు స్థాయిలో విజయాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ జూన్ 4న విజయోత్సవ సంబరాలకు సిద్ధంగా ఉండాలంటూ నాదల్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.