విశాలాంధ్ర ధర్మవరం:: వన్ టౌన్ పరిధిలోగల పట్టణంలో ఈనెల 5వ తేదీ సాయంత్రం ఐదు గంటల నుండి ఏడవ తేదీ మధ్యాహ్నం వరకు పిఆర్టి సర్కిల్ నుండి అంజుమాన్ సర్కిల్ వరకు వాహనాలకు పండుగ రతి దృష్ట్యా అనుమతి లేదని వన్టౌన్ సీఐ తెలిపారు. కావున పట్టణ ప్రజలు సహకరించాలని వారు తెలిపారు.