Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అందుబాటులోకి వచ్చిన రైతు భరోసా కేంద్రం

వాముగెడ్డ లో రైతు భరోసా కేంద్రం ను ప్రారంభించిన ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి.

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- ఎట్టకేలకు చౌడుపల్లి పంచాయతీలో రైతాంగానికి రైతు భరోసా కేంద్రం అందుబాటు లోకి వచ్చింది. వైకాపా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా కేంద్రం చౌడు పల్లి పంచాయతీ 2 లోని వాముగెడ్డ లో నిర్మాణం పూర్తి చేసుకుని ఆ పంచాయతీ సర్పంచ్ గెమ్మెల లలిత ఆధ్వర్యంలో ఎట్టకేలకు పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి చేతుల మీదుగా ప్రారంభం అయింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన పక్షపాతి గానే గాక, రైతు పక్షపాతిగా ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల హృదయాలలో తన పేరును పదిల పరచుకున్నారన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుందని భావించిన ఏకైక ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆమె కితాబిచ్చారు. ఈ రైతు భరోసా కేంద్రాలను గిరి రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్ పి టీ సీ సభ్యుడు పోతురాజు బాలయ్య, ఎంపిడిఓ సాయి బాబు, ఈ ఓ పీ ఆర్ డి శ్రీనివాస రావు, పంచాయతీ రాజ్ జే ఈ బాల కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img