Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

వాలంటీర్లతో కార్పొరేటర్ రహస్య సమావేశం

షాకిచ్చిన జనసేన,టీడీపీ నాయకులు
విశాలాంధ్ర – పరవాడ(అనకాపల్లి జిల్లా);వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 77 వ వార్డు వాలంటీర్ల సమావేశాన్ని అత్యంత రహస్యంగా కార్పొరేటర్ బట్టు సూర్యకుమారి ఇంట్లో నిర్వహించేందుకు చేసిన యత్నాన్ని జనసైనికులు, టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. 77వ వార్డుకు ప్రాతినిధ్యం వహిస్తున్న బట్టు సూర్యకుమారి తన వార్డులోని వాలంటీర్ల సమావేశాన్ని వార్డు కన్వీనర్ సహాయంతో శుక్రవారం తన ఇంట్లో అత్యంత రహస్యంగా నిర్వహించారు. ఇక్కడ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ వార్డు వాలంటీర్లతో సమావేశం నిర్వహిస్తున్నారని సమాచారం అందటంతో దేశపాత్రనిపాలెం గ్రామానికి చెందిన జనసైనికులు, టీడీపీ నాయకులు పరవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సకాలంలో స్పందించకపోవడంతో స్వయంగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. బట్టు సూర్యకుమారి 79వ వార్డు దేశపాత్రునిపాలెంలో వాలంటీర్లతో సమావేశం నిర్వహించడం వివాదానికి కారణమైంది. ఈ విషయాన్ని రాష్ట్ర,కేంద్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేయునన్నట్లు జనసేన నాయకులు, టీడీపీ నాయకులు తెలిపారు. అయితే తన ఇంట్లో జరుగుతున్న సమావేశంలోకి జనసేన, టీడీపీ నేతలు అక్రమంగా ప్రవేశించారని బట్టు సూరి కుమారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు పలువురిపై బైండోవర్ చేశారు. నిజానికి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సందర్భంగా వందలాది మందితో సమావేశాలు నిర్వహించాలంటే ముందుగా పోలీస్ అనుమతి తీసుకోవాలి. ఎటువంటి అనుమతులు లేకుండా కార్పొరేటర్ సూర్యకుమారి నిర్వహించిన సమావేశంపై ఎన్నికల సంఘానికి నివేదించనున్నట్టు జనసైనికులు నేతలు టిడిపి కార్యకర్తలు చెప్పారు. పెదగంట్యాడ మండల పరిధిలో 77 వ వార్డుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేటర్ పరవాడ మండలంలో వాలంటీర్లతో సమావేశం ఏర్పాటు చేయాల్సిన అగత్యము ఏమిటని జనసేన నాయకులు ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img