విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ పట్టణం నందు గురువారం ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 50 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు వారు జండా వందనం నిర్వహించారు, ఈ కార్యక్రమంలోయుటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ , జిల్లా కార్యదర్శి నారాయణ స్వామి, నాయకులు రమేష్, రవీంద్ర నాథ్, నరేష్, కృష్ణ నాయక్, రామకృష్ణ నాయక్, నబి, ఉపేంద్ర, అదిజినేష్, రామాంజినేయులు, నాగేంద్ర, వలి తదితరులు పాల్గొన్నారు.