విశాలాంధ్ర- తనకల్లు L మండల పరిధిలోని ఈతోడు గ్రామం, ఉప్పవాండ్లపల్లికి చెందిన డేరంగుల వెంకట లక్ష్మమ్మ మృతి చెందిన విషయం తెలుసుకున్న రాష్ట్ర బీసీ విభాగం ఉపాధ్యక్షులు డాక్టర్ బత్తల హరిప్రసాద్ మంగళవారం మృతురాలి వర్ధంతి కార్యక్రమానికి వారి కుమారుడు డే రంగుల శీనా కి 10 వేల రూపాయలు ఆర్థిక సాయం డాక్టర్ బత్తల వెంకటరమణ చేతులు మీదుగా అందించడం జరిగింది
ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు నర్సిరెడ్డి, జనార్దన్ రెడ్డి సునీల్ కుమార్ రెడ్డి, శివారెడ్డి, మహ్మదుల్లారెడ్డి, వెంకటరమణ,షామీర్ సాబ్, వెంకటరమణ,శ్రీనాథ్ రెడ్డి,చిర్రి పురుషోత్తం రెడ్డి ఫరూఖ్ ,తదితరులు పాల్గొన్నారు