Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

పేదలను ఆదుకొనుటే మా లక్ష్యం…

శ్రీ శాంత కళా చౌడేశ్వరి ఆలయ కమిటీ
విశాలాంధ్ర ధర్మవరం::(శ్రీ సత్య సాయి జిల్లా) పేదలను అన్ని రకాలుగా ఆదుకోరడమే శ్రీ శాంత కళా చౌడేశ్వరి ఆలయ కమిటీ లక్ష్యమని గౌరవ అధ్యక్షులు డివి. వెంకటేశులు (చిట్టి), ఆలయ అధ్యక్షులు బంధనాదం రమణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని తొగటవీధిలో గల ఆలయ ఆవరణములో 150 మందికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి 200 రూపాయలు చొప్పున పింఛన్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా ఈ పింఛను కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తొలుత 30 మందితో ప్రారంభించబడి నేడు 150 మంది వృద్ధులకు అనాధలకు ఈ పెన్షన్ కార్యక్రమాన్ని నిర్వహించుట మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. పెన్షన్ దాతలుగా దాసరి రమాదేవి,డివి. వెంకటేశులు (చిట్టి) కీర్తిశేషులు దాసరి కేశమ్మ, కీర్తిశేషులు దాసరి పెద్ద వెంకటేశుల జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు.2024 సంవత్సరం జనవరి నెల నుండి పెన్షన్తో పాటు అన్నదాన కార్యక్రమాలు కూడా తాము నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఇటువంటి కార్యక్రమం వారి జీవితాలకు అంతో, ఇంతో సహాయపడుతుందని నమ్మకంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇటువంటి కార్యక్రమాలకు దాతలుగా ఆసక్తిగా ఉన్నవారు సెల్ నెంబర్..9848145364 కు సంప్రదించవచ్చునని తెలిపారు. వారిచ్చే విరాళాలంను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుద్దిటి నారాయణ, బండి నాగరాజు, సిరివెళ్ల రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img